మద్యం మత్తులో ఓవర్ స్పీడుతో కారు నడిపి..
మద్యం మత్తులో కారు నడిపి నలుగురు యువతులు చేసిన వీరంగానికి ఓ వ్యక్తి మృతించెందాడు. నగరంలోని కుషాయిగూడలో ఈ దారుణం చోటుచేసుకుంది. నలుగురు యువతులు తప్పతాగి ఓవర్ స్పీడ్తో కారు నడుపుతూ ఫుట్పాత్పై నిద్రస్తున్న ఓ వ్యక్తిపైకి దూసుకెళ్లారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు