మద్యం మత్తులో ఓవర్ స్పీడుతో కారు నడిపి..

మద్యం మత్తులో కారు నడిపి నలుగురు యువతులు చేసిన వీరంగానికి ఓ వ్యక్తి మృతించెందాడు. నగరంలోని కుషాయిగూడలో ఈ దారుణం చోటుచేసుకుంది. నలుగురు యువతులు తప్పతాగి ఓవర్‌ స్పీడ్‌తో కారు నడుపుతూ ఫుట్‌పాత్‌పై నిద్రస్తున్న ఓ వ్యక్తిపైకి దూసుకెళ్లారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top