కాకినాడలో దారుణం: పిచ్చికుక్కల దాడిలో బాలుడు మృతి | Dog attacks 6-year-old boy | Sakshi
Sakshi News home page

కాకినాడలో దారుణం: పిచ్చికుక్కల దాడిలో బాలుడు మృతి

Jun 16 2018 3:43 PM | Updated on Mar 21 2024 11:25 AM

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక బాలాజీ నగర్ చెరువు సెంటర్‌లో పిచ్చికుక్కలు స్వైర విహారం చేసి ఆరేళ్ల బాలుడుపై దాడి చేశాయి. ఇంటి వద్ద ఆడుకుంటున్న నాగేంద్రపై కుక్కలు గుంపు దాడి చేసింది.  దీంతో తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. 

Advertisement
 
Advertisement
Advertisement