కుట్ర కోణం దిశగా విచారణ జరగడం లేదు | Dharmana prasada rao Speak To Media After Meeting Governor | Sakshi
Sakshi News home page

కుట్ర కోణం దిశగా విచారణ జరగడం లేదు

Nov 1 2018 1:37 PM | Updated on Mar 21 2024 6:46 PM

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్న ఘటనపై ఏపీ ప్రభుత్వం చేపట్టిన విచారణ కుట్రకోణ దిశగా జరగడం లేదని వైఎస్సార్‌పీపీ నేత ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. దాడి ఘటనపై ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును వివరించేందుకు గురువారం వైస్సార్‌సీపీ నేతలు గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement