కుట్ర కోణం దిశగా విచారణ జరగడం లేదు | Sakshi
Sakshi News home page

కుట్ర కోణం దిశగా విచారణ జరగడం లేదు

Published Thu, Nov 1 2018 1:37 PM

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్న ఘటనపై ఏపీ ప్రభుత్వం చేపట్టిన విచారణ కుట్రకోణ దిశగా జరగడం లేదని వైఎస్సార్‌పీపీ నేత ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. దాడి ఘటనపై ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును వివరించేందుకు గురువారం వైస్సార్‌సీపీ నేతలు గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు.

Advertisement
Advertisement