ఓటమికి బాధ్యత వహిస్తా : మనోజ్‌ తివారీ | Delhi Election Results 2020: I am not nervous: Manoj Tiwari | Sakshi
Sakshi News home page

ఓటమికి బాధ్యత వహిస్తా : మనోజ్‌ తివారీ

Feb 11 2020 12:41 PM | Updated on Mar 22 2024 11:10 AM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తానని బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ అన్నారు. ఆప్‌ దూకుడుతో కాషాయ పార్టీ కొద్దిస్ధానాలకే పరిమితం కావడంతో పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యాయి. 70 స్ధానాలు కలిగిన ఢిల్లీలో ఆప్‌ ప్రస్తుతం 50 స్ధానాల్లో ముందజంలో ఉండగా, బీజేపీ 20 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. 2015 ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడు స్ధానాలు గెలుచుకున్న బీజేపీ పుంజుకోవడం ఒక్కటే ఆ పార్టీకి ఊరట ఇస్తోంది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement