వైఎస్‌ జగన్‌ ఆదేశిస్తే ప్రచారం చేస్తా: దాసరి అరుణ్‌ | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ ఆదేశిస్తే ప్రచారం చేస్తా: దాసరి అరుణ్‌

Published Thu, Mar 14 2019 5:06 PM

దివంగత దర్శక, నిర‍్మాత దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్‌ గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. అనంతరం దాసరి అరుణ్‌ మీడియాతో మాట్లాడుతూ... వైఎస్సార్‌ సీపీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి పార్టీలో చేరా. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశిస్తే ప్రచారం చేస్తా...అని తెలిపారు.