ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ.. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ తీరును ఖండిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమం రసాభాసగా మారింది. వేదిక మీద కుర్చీలో కూర్చునే విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు, ఆ పార్టీ అధికార ప్రతినిధి నగేశ్ మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు తోసుకొని.. కుర్చీలో కూర్చునేందుకు ఇద్దరు నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలో వీహెచ్, నగేశ్ వేదిక మీదే పరస్పరం బాహాబాహీకి దిగారు. పరస్పరం తోసుకుంటూ కింద పడ్డారు.
వేదిక మీద తోపులాట.. చేయి చేసుకున్న నేతలు
May 11 2019 12:49 PM | Updated on Sep 19 2019 8:28 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement