ఈ నెల 23న సీఎం వైఎస్ జగన్‌ కడప జిల్లా పర్యటన | CM YS Jagan On A Three Day Tour To YSR District | Sakshi
Sakshi News home page

ఈ నెల 23న సీఎం వైఎస్ జగన్‌ కడప జిల్లా పర్యటన

Dec 22 2019 6:28 PM | Updated on Mar 22 2024 10:49 AM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజుల పాటు వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి 25 వరకూ ఆయన జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తొలి రోజు సోమవారం స్టీల్‌ ప్లాంట్‌కు పునాది రాయి వేయనున్నారు. అలాగే పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, కడప, రాయచోటి ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మరోవైపు జిల్లాలో సీఎం పర్యటనపై పోలీసులు అప్రమత్తం అయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement