3.70 కోట్ల మందికి పరీక్షలు చేసి అద్దాలిస్తాం | Cm K Chandrashekar Rao Launched kanti Velugu Program | Sakshi
Sakshi News home page

3.70 కోట్ల మందికి పరీక్షలు చేసి అద్దాలిస్తాం

Aug 16 2018 7:16 AM | Updated on Mar 21 2024 6:15 PM

‘‘కంటి వెలుగు పథకం దేశానికే ఆదర్శం. ఎంత డబ్బు ఖర్చయినా రాష్ట్రం అంతటా పథకం అమలు చేస్తాం. రాష్ట్రంలోని రూ.3.70 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించి అద్దాలు ఇస్తాం. అవసరమైతే కాటరాక్ట్‌ ఆపరేషన్లు చేయిస్తాం’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement