ప్రచార సభలో చంద్రబాబుకు చేదు అనుభవం | Chandrababu Shocks As Party Ex Mla Criticises Ap Govt Scheme | Sakshi
Sakshi News home page

ప్రచార సభలో చంద్రబాబుకు చేదు అనుభవం

Mar 24 2019 6:21 PM | Updated on Aug 27 2019 4:45 PM

వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలో జరిగిన ప్రచార సభలో సీఎం చంద్రబాబునాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. పసుపు-కుంకుమ అంతా మోసమని, ఈ పధకం లబ్ధిదారులకు చేరడం లేదని మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు షాక్‌ తిన్నారు. సీఎం వారించినా పాలకొండ్రాయుడు పట్టించుకోకుండా పసుపు కుంకుమ లోపాలను ఎత్తిచూపడంతో స్ధానిక టీడీపీ నేతలు ఆయన ప్రసంగాన్ని ఆపి పక్కకు తీసుకువెళ్లారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement