‘లోకేశ్‌నూ చంద్రబాబు నమ్మడం లేదు’ | Chandrababu Changes Colours, Says Vijayasai Reddy | Sakshi
Sakshi News home page

Mar 19 2018 12:09 PM | Updated on Mar 22 2024 10:49 AM

 ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు రంగులు మారుస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన పార్లమెంట్‌ వెలుపల విలేకరులతో మాట్లాడారు. అవసరాన్ని బట్టి పూటకో మాట మార్చడం చంద్రబాబు నైజమని ఆరోపించారు. చంద్రబాబు రాజకీయ విన్యాసాలను ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement