అధికారులపై వేటు | CEO Gopal Krishna Dwivedi On Repoling | Sakshi
Sakshi News home page

అధికారులపై వేటు

Apr 17 2019 6:58 AM | Updated on Mar 20 2024 5:08 PM

ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు సీఈసీకి నివేదిక వెళ్లింది. నేడోరేపో ఆదేశాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల అనంతరం జరిగిన సంఘటనలకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement