తెలుగు మహాసభలపై మంత్రివర్గ ఉపసంఘం | Cabinet Subcommittee on world Telugu summit: CM KCR | Sakshi
Sakshi News home page

Dec 5 2017 7:37 AM | Updated on Mar 20 2024 12:04 PM

ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని ఈ కమిటీలో సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సభ్యులుగా ఉంటారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement