కిడ్నాప్‌ కలకలం; కీలక మలుపు! | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ కలకలం; కీలక మలుపు!

Published Mon, Jul 29 2019 11:42 AM

దోమలగూడకు చెందిన వ్యాపారి గజేంద్ర ప్రసాద్‌ కిడ్నాప్‌ కేసు కీలక మలుపు తిరిగింది. తనను కిడ్నాప్‌ చేసి రూ. కోటి వసూలు చేసి విడిచిపెట్టారంటూ గజేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫార్చ్యూన్‌ ఫైనాన్స్‌ కేసులో దాదాపు రూ. 24 కోట్ల మేర మోసం చేశాడనే ఆరోపణలతో... గతంలో గజేంద్రప్రసాద్‌ అన్నను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement
Advertisement