కుట్రలో బాబూ.. లోకేష్‌ ఉన్నారేమో’ | Attack on ys jagan - Anantha Venkatarami Reddy Slams Chandrababu Naidu,Lokesh | Sakshi
Sakshi News home page

కుట్రలో బాబూ.. లోకేష్‌ ఉన్నారేమో’

Oct 31 2018 8:03 AM | Updated on Mar 21 2024 6:46 PM

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం ఘటనలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రమేయం లేదనుకుంటే  సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు అంగీకరిస్తారని మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ వ్యాఖ్యలు కేసును పక్కదారి పట్టించేలా ఉన్నాయని మండిపడ్డారు. కేసును నీరుగార్చేందుకు బాబు యత్నిస్తున్నారని విమర్శించారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement