విజయవాడ: ఏసీబీ ఆఫీస్‌కు అచ్చెన్నాయుడు | Atchannaidu Presented At ACB Central Office over ESI Medicines Scam | Sakshi
Sakshi News home page

విజయవాడ: ఏసీబీ ఆఫీస్‌కు అచ్చెన్నాయుడు

Jun 12 2020 7:15 PM | Updated on Mar 21 2024 4:32 PM

సాక్షి, విజయవాడ: ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధక శాఖ అధికారులు విజయవాడకు తరలించారు. గొల్లపూడిలోని ఏసీబీ సెంట్రల్‌ ఆఫీసుకు ఏసీబీ అధికారులు ఆయనను తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం అచ్చెన్నాయుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement