ప్రజా సంకల్పయాత్ర: ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి పోలీసుల ఫోన్‌ | AP police officer called MP YV Subba Reddy over Praja Sankalpa Yatra | Sakshi
Sakshi News home page

Nov 3 2017 7:39 PM | Updated on Mar 21 2024 7:54 PM

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ‘ప్రజా సంకల్పం’ పాదయాత్రపై టీడీపీ సర్కారు కుట్రలను వేగవంతం చేసింది. అనుమతుల పేరుతో మెలిక పెట్టేందుకు యత్నిస్తోంది. శుక్రవారం సాయంత్రం ఏపీ పోలీస్‌ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు ఫోన్‌ చేసి, పాదయాత్రకు అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించారని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాకి తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement