పైలెట్‌ ప్రాజెక్టుగా 503 మద్యం దుకాణాలు | AP Government to allocate anti-liquor programme | Sakshi
Sakshi News home page

పైలెట్‌ ప్రాజెక్టుగా 503 మద్యం దుకాణాలు

Aug 29 2019 7:40 AM | Updated on Mar 20 2024 5:24 PM

మద్య నియంత్రణ, నిషేధం అమలుకు ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసు విభాగాలను మరింత బలోపేతం చేయాల్సిందిగా సీఎం వైఎస్‌  జగన్‌ ఆదేశించారు. మద్యం స్మగ్లింగ్‌ జరక్కుండా, నాటు సారా తయారీ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement