మేం ఏం చేసినా నిజాయతీతో చేశాం.. | AP CM YS Jagan urges global investors to invest in State | Sakshi
Sakshi News home page

మేం ఏం చేసినా నిజాయతీతో చేశాం..

Aug 10 2019 8:00 AM | Updated on Aug 10 2019 8:04 AM

నిపుణులైన మానవ వనరులు అవసరమవుతాయో ఒక జాబితా ఇవ్వండి. ఎలాంటి అర్హతలున్న వారు కావాలో చెప్పండి. ఈ జాబితా ఇవ్వగానే నైపుణ్యం ఉన్న మానవ వనరులను అభివృద్ధి చేయడానికి మేం కలిసి పనిచేస్తాం. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక ఇంజనీరింగ్‌ కాలేజీని దత్తత చేసుకుని, దాన్ని నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా తయారు చేస్తాం. దీనికి మీరు నిధులు సమకూర్చాల్సిన పని లేదు. మా పిల్లలకు నైపుణ్యత నేర్పడానికి అవసరమయ్యే నిధులను మేమే ఖర్చు చేస్తాం.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement