నిర్ణయాలపై నాన్చుడు ధోరణి, సాగదీత లేకుండా ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను శరవేగంగా నెరవేర్చడంపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అధికారం చేపట్టిన తరువాత నిర్వహించిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే 80 శాతం హామీల అమలుకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేయడం తెలిసిందే. మిగిలిన 20 శాతం హామీలను కూడా అమలు చేయడమే లక్ష్యంగా తాజాగా నిర్వహించిన మంత్రివర్గ భేటీలో చేనేత, మత్స్య కారుల కుటుంబాలకు ఆర్థిక సాయం సహా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
మంత్రివర్గ భేటీలో సీఎం వైఎస్ జగన్ వరాలు
Oct 17 2019 7:49 AM | Updated on Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement