ప్రగతి పథం | AP CM YS Jagan Announces Welfare Schemes | Sakshi
Sakshi News home page

ప్రగతి పథం

Aug 28 2019 7:45 AM | Updated on Mar 20 2024 5:24 PM

ఐదేళ్ల వరకు ప్రజలు అధికారం ఇచ్చారు కదా.. ఇప్పటి నుంచే ఎన్నికల హామీలు ఎందుకు అమలు చేయాలని కాకుండా తొలి నెలలోనే 80 శాతం హామీల అమలుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాలు తీసుకుని చరిత్ర సృష్టించారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు ఆ హామీల ఫలాలను లబ్ధిదారులకు చేర వేయడానికి షెడ్యూల్‌ను ప్రకటించారు. వైఎస్‌ జగన్‌ మంగళవారం స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement