ప్రధాని మోదీతో సీఎం జగన్‌ భేటీ | Andhra Pradesh CM YS Jagan Mohan Reddy Meets PM Narendra Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీతో సీఎం జగన్‌ భేటీ

Aug 6 2019 5:48 PM | Updated on Aug 6 2019 5:52 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. పార్లమెంటు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ భేటీ సుమారు 45 నిముషాల పాటు కొనసాగింది. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాల్సిందిగా సీఎం జగన్‌ ప్రధానిని కోరనున్నట్టు సమాచారం.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement