ముగిసిన అఖిలపక్ష సమావేశం | All-party meet over Pulwama terror attack ends | Sakshi
Sakshi News home page

ముగిసిన అఖిలపక్ష సమావేశం

Feb 16 2019 2:59 PM | Updated on Mar 22 2024 11:14 AM

జమ్మూకశ్మీర్‌ పుల్వామా ఉగ్రదాడిపై అఖిలపక్ష సమావేశం ముగిసింది. పార్లమెంట్‌ లైబ్రరీ హాల్‌లో హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ ఉగ్రదాడిపై తీసుకోబోయే చర్యలను రాజ్‌నాథ్‌ సింగ్‌ అఖిలపక్ష నేతలకు వివరించారు. భారత దేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీసే చర్యలను అనమతించేదిలేదని అఖిలపక్షం అభిప్రాయపడింది. ఉగ్రవాదుల చర్యలను తిప్పికొట్టాల్సిందేనని నిర్ణయించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement