బాబు దీక్ష వల్ల రాష్ట్ర ఖజానాకు 20 కోట్ల నష్టం | After May 15 From TDP To YSRCP | Sakshi
Sakshi News home page

Apr 23 2018 7:03 PM | Updated on Mar 20 2024 3:21 PM

అధికార టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వెళ్లేందుకు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్‌ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే నెల 15 తర్వాత టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలోకి వలసలు ఉంటాయన్నారు. అలాగే వైఎస్‌ జగన్ పాదయాత్ర సందర్భంగా విశాఖపట్నం వచ్చినప్పుడు తాను కూడా కలుస్తానని చెప్పారు. అయితే ఇది తన వ్యక్తిగత విషయం అని విష్ణుకుమార్‌ రాజు తెలిపారు..

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement