స్కూళ్ల ముఖచిత్రాలను మార్చి చూపిస్తాం | Adimulapu Suresh speaks about schools in ap assembly | Sakshi
Sakshi News home page

స్కూళ్ల ముఖచిత్రాలను మార్చి చూపిస్తాం

Jul 15 2019 11:58 AM | Updated on Jul 15 2019 12:04 PM

రెండేళ్లలో ఏపీలోని స్కూళ్ల ముఖచిత్రాలను మార్చి చూపిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. స్కూళ్లలో బయో టాయిలెట్లపై కూడా ఆలోచిస్తున్నామన్నారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ స్కూళ్ల మేనేజ్‌మెంట్‌ కమిటీలను గత ప్రభుత్వం రాజకీయం చేసింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement