229వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు, ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలాల్లో పాదయాత్ర సాగింది. ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలు గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించారు. కానీ గెలిచిన నేత మాత్రం చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయి పార్టీ ఫిరాయించాడు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి