రెండో పెళ్లికి భార్య, కూతురు అడ్డుగా ఉన్నారని.. | Sakshi
Sakshi News home page

రెండో పెళ్లికి భార్య, కూతురు అడ్డుగా ఉన్నారని..

Published Tue, Sep 3 2019 5:55 PM

కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పాములపాడు మండంలం పెంచికలపల్లె గ్రామంలో నివసిస్తున్న వాడాలా వెంకటేశ్వర్లకు భార్య దేవమ్మ(28) మూడేళ్ల కూతురు ఉన్నారు. కాగా ఇటీవల రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వెంకటేశ్వర్లు దానికి భార్య, కూతురు అడ్డుగా ఉన్నారని భావించి సమీపంలో ఉన్న నిప్పుల వాగులోకి తోసేశాడు.