ఈ రోజు అన్ని అనుమతులతో వరికపూడిశెల ఎత్తిపోతల పనులకు శంకుస్థాపన చేస్తున్నాం. ఈ లిప్ట్ను నాగార్జున సాగర్కు ఎగువ భాగంలో నిర్మించి మొదటి దశ కింద 1.57 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా 25వేల ఎకరాలకు సాగునీరు, 20 వేలమంది జనాభాకు తాగునీరు అందించనున్నాం -సీఎం శ్రీ వైయస్ జగన్.