ఎస్‌బీఐ షాకింగ్‌ : క్యూ1లో భారీ నష్టాలు

దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్‌ ఎస్‌బీఐ షాకింగ్‌ ఫలితాలను విడుదల చేసింది. జూన్‌తో ముగిసిన 2018-19 తొలి త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.4,876 కోట్ల స్టాండలోన్‌ నికర నష్టాలను నమోదు చేసినట్టు పేర్కొంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top