ఎస్బీఐ షాకింగ్ : క్యూ1లో భారీ నష్టాలు
దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ షాకింగ్ ఫలితాలను విడుదల చేసింది. జూన్తో ముగిసిన 2018-19 తొలి త్రైమాసికంలో బ్యాంక్ రూ.4,876 కోట్ల స్టాండలోన్ నికర నష్టాలను నమోదు చేసినట్టు పేర్కొంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు