ధోనీ అనూహ్య నిర్ణయం; టెస్టు క్రికెట్‌కు గుడ్ బై | Mahendhra Singh Dhoni retires from test cricket | Sakshi
Sakshi News home page

Dec 30 2014 3:34 PM | Updated on Mar 21 2024 8:52 PM

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ధోనీ టెస్టు క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. టెస్టు క్రికెట్ నుంచి తక్షణం తప్పుకుంటున్నట్టు ధోనీ ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో జరగాల్సిన చివరి టెస్టు మ్యాచ్ కూడా ధోనీ ఆడటం లేదు. జనవరి 6 నుంచి జరిగే ఈ మ్యాచ్లో భారత జట్టుకు యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ సారథ్యం వహించనున్నాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement