ప్రత్యేక హోదా పేరుతో దగా చేసిన పాలక పక్షాలపై యుద్ధం చేసేందుకు ఉత్తరాంధ్ర పిడికిళ్లు బిగిస్తోంది. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీన జరగనున్న 'జై ఆంధ్రప్రదేశ్' సభ ఏర్పాట్లును ఆ పార్టీ నేతలు శుక్రవారం పరిశీలించారు. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించే ఈ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభా ప్రాంగణానికి 'తెన్నేటి విశ్వనాధం', సభా వేదికకు 'గురజాడ అప్పారావు' పేర్లను ఖరారు చేశారు.
'జై ఆంధ్రప్రదేశ్' సభ ఏర్పాట్ల పరిశీలన
Published Fri, Nov 4 2016 6:21 PM
Advertisement
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement