నేటి నుంచి వైఎస్ జగన్‌ రైతు దీక్ష | YS Jagan To Launch Rythu Deeksha On May 1 And 2 | Sakshi
Sakshi News home page

May 1 2017 7:19 AM | Updated on Mar 21 2024 5:15 PM

పంట రుణాలు మాఫీ కాక, పండించిన పంటలకు మద్దతు ధరల్లేక కష్టాలు ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఏమాత్రం ఆదుకోని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి రెండు రోజులపాటు ‘రైతు దీక్ష’ చేపట్టనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement