నీటిని వృధాగా సముద్రంలో కలిపారు | Ys Jagan Speech About Irrigation Projects And Water Storage in assembly | Sakshi
Sakshi News home page

Mar 21 2017 10:51 AM | Updated on Mar 21 2024 6:40 PM

శ్రీశైలంలో 854 అడుగుల నీరు ఉన్నా రాయలసీమకు నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు, ప్రాజెక్టులపై మాట్లాడిన వైఎస్‌ జగన్‌.. ఆర్‌అండ్‌ఆర్‌ కింద తెలంగాణకు 120 కోట్లు కట్టి ఉంటే పులిచింతలకలో 48 టీఎంసీలు నిల్వచేసే అవకాశం ఉండేదని అన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement