ఓటమిని ఒప్పుకోను : వైఎస్ జగన్ | YS Jagan Mohan Reddy takes on kiran kumar reddy | Sakshi
Sakshi News home page

Dec 14 2013 6:34 PM | Updated on Mar 21 2024 6:14 PM

తాను ఓటమిని ఒప్పుకోనని, గెలిచేవరకు పోరాడతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కేంద్రం తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రానికి పంపిన నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై కేంద్రం అనుసరించిన వైఖరిపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెంత కాలం రాష్ట్రాన్ని మోసం చేస్తారని జగన్ ప్రశ్నించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement