నారాయణరెడ్డి ఫ్యామిలీకి వైఎస్‌ జగన్‌ పరామర్శ | ys jagan mohan reddy consoles narayana reddy family members | Sakshi
Sakshi News home page

May 8 2017 11:36 AM | Updated on Mar 21 2024 11:25 AM

మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి భౌతిక కాయానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణరెడ్డి ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement