సత్యవతి చేసిన తప్పేంటి?: వైఎస్ జగన్ | ys jagan mohan reddy console satyavathi in west godavari | Sakshi
Sakshi News home page

Oct 19 2016 1:22 PM | Updated on Mar 21 2024 7:47 PM

ప్రజాభిప్రాయం సేకరించకుండా గ్రామాల మధ్య ఫ్యాకర్టీ నిర్మించడం దుర్మార్గమని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ పెట్టవద్దంటూ నిరసన తెలిపిన గ్రామస్తులపై అక్రమ కేసులు బనాయించి అమాయకుల్ని వేధించటం సరికాదని ఆయన అన్నారు. ఆక్వా బాధితులను చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందన్నారు. ఆక్వాఫుడ్ పార్క్కు వ్యతిరేకంగా ఉద్యమించి, ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సబ్జైల్లో ఉన్న సత్యవతిని వైఎస్ జగన్ బుధవారం పరామర్శించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement