Sakshi News home page

పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేపై యువతి అనుమానాస్పద మృతి

Published Mon, Jan 23 2017 10:30 AM

నగరంలోని పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌ వేపై ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన సోమవారం కలకలం రేపింది. కర్ణాటకకు చెందిన కావ్యశ్రీ(23) అనే యువతి మాదాపూర్‌లోని డీఎన్‌ఎస్‌లో సెక్యూరిటీగా పనిచేస్తోంది.

Advertisement
Advertisement