ముందుగానే శీతాకాల సమావేశాలు! | Winter session in advance! | Sakshi
Sakshi News home page

Aug 29 2016 7:04 AM | Updated on Mar 22 2024 11:22 AM

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ని ఏప్రిల్ 1 నుంచే అమలులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. జీఎస్‌టీ మద్దతు బిల్లులను ఆమోదింపజేసుకోవడం కోసం పార్లమెంటు శీతాకాల సమావేశాలను పక్షం రోజులు ముందుగానే, అంటే నవంబర్ మొదట్లోనే ప్రారంభించాలని అనుకుంటోంది

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement