'టీడీపీ ఎంపీ చర్య నిజంగా సిగ్గుచేటు' | Sakshi
Sakshi News home page

'టీడీపీ ఎంపీ చర్య నిజంగా సిగ్గుచేటు'

Published Fri, Jun 16 2017 11:35 AM

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బందితో గురువారం దురుసుగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. జేసీ దివాకర్‌రెడ్డి తీరుపై సివిల్ ఏవియేషన్ మాజీ డైరెక్టర్ జనరల్ కాను గోహైన్ తీవ్రంగా మండిపడ్డారు.

Advertisement
Advertisement