మోసాలతో బాబు పాలన: పార్థసారథి | vellampalli srinivas takes on chandra babu | Sakshi
Sakshi News home page

Dec 13 2016 1:29 PM | Updated on Mar 22 2024 11:22 AM

వైఎస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. మూడు అబద్ధాలు, ఆరు మోసాలుగా చంద్రబాబు పాలన సాగుతోందని విమర్శించారు. వేలకోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని, బడా వ్యాపారులకు అనుకూలంగా ఉండేలా రైతుల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement