భవంతి కూలిపోయి ఘోర ప్రమాదం | under construction bulding felt and labours died | Sakshi
Sakshi News home page

Jul 25 2016 7:38 PM | Updated on Mar 21 2024 8:52 PM

నగరానికి చెందిన ఓ కాంట్రాక్టర్‌ వద్ద పనిలో చేరిన 18 మంది కూలీలు అంతా పొరుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లే. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఏపీ రాష్ట్రాల నుంచి నగరానికి వలస వచ్చారు. మియాపూర్, ఖైరతాబాద్‌ చింతల్‌బస్తీల్లో అద్దెకుంటున్నారు. ఎప్పటిలాగే శనివారం ఉదయం 8.30 గంటలకు ఫిలింనగర్‌ క్లబ్‌ పోర్టికో నిర్మాణ పనుల్లో చేరారు. శనివారం రాత్రి ఇంటికి చేరకుండా పనుల్లో మునిగిపోయారు.పోర్టికో పని పూర్తయితే ఇంటికి వెళ్లిపోవచ్చుననుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement