ఎంసెట్-2 లీకేజీ కేసులో మరో ఇద్దరి అరెస్ట్ | Two more held, Telangana Eamcet-2 leakage case | Sakshi
Sakshi News home page

Aug 5 2016 9:20 AM | Updated on Mar 21 2024 7:52 PM

ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కుంభకోణంలో భాగస్వాములైన మరో ఇద్దరు బ్రోకర్లు మెదక్ జిల్లా జోగిపేటకు చెందిన గుడిపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ షకీరాలను సీఐడీ అధికారులు గురువారం అరెస్టు చేశారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement