ఎంసెట్-2 లీకేజీ కేసులో మరో ఇద్దరి అరెస్ట్ | Two more held, Telangana Eamcet-2 leakage case | Sakshi
Sakshi News home page

Aug 5 2016 9:20 AM | Updated on Mar 21 2024 7:52 PM

ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కుంభకోణంలో భాగస్వాములైన మరో ఇద్దరు బ్రోకర్లు మెదక్ జిల్లా జోగిపేటకు చెందిన గుడిపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ షకీరాలను సీఐడీ అధికారులు గురువారం అరెస్టు చేశారు

Advertisement
 
Advertisement
Advertisement