‘తుని ఘటనతో నాకెలాంటి సంబంధంలేదు’ | Tuni incident has no connection with me, says YSRCP leader bhumana karunakar reddy | Sakshi
Sakshi News home page

Sep 6 2016 12:29 PM | Updated on Mar 21 2024 8:41 PM

దురుద్దేశంతోనే తనకు సీఐడీ నోటీసులు ఇచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తుని ఘటనకు సంబంధించి ఆయనకు సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో భూమన కరుణాకర్ రెడ్డి సీఐడీ విచారణ నిమిత్తం ఇవాళ గుంటూరు వచ్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement