ఆంధ్రావాళ్లపై ఈగ వాలనివ్వలేదు: కేటీఆర్ | Sakshi
Sakshi News home page

ఆంధ్రావాళ్లపై ఈగ వాలనివ్వలేదు: కేటీఆర్

Published Thu, Dec 31 2015 4:45 PM

పేదవాళ్లు ఏ ప్రాంతం వాళ్లైనా తమకు ఒక్కటే అని పంచాయతీ, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ 'ఈ 18 నెలల్లో ఏ ఒక్క ఆంధ్రావారిపై ఈగ వాలనివ్వలేదు

Advertisement
Advertisement