జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పరాభవం | BMS Hava in GHMC election | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పరాభవం

Mar 18 2018 7:41 AM | Updated on Mar 22 2024 11:07 AM

జీహెచ్‌ఎంసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఎంఎస్‌ అనుబంధ సంఘం భాగ్యనగర్‌ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(బీఎంఈయూ) అభ్యర్థి కె.శంకర్‌ గెలుపొందారు. అధికార టీఆర్‌ఎస్‌–కేవీ అనుబంధ సంఘమైన జీహెచ్‌ఎంఈయూ అభ్యర్థి యు.గోపాల్‌పై 1,317 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement