పట్టాలు తప్పిన రైలు ఇంజిన్ | trains cancelled due to track work | Sakshi
Sakshi News home page

Sep 19 2015 11:25 AM | Updated on Mar 22 2024 11:04 AM

నగరంలోని ఫలక్ నుమా రైల్వే స్టేషన్ వద్ద శనివారం ఓ రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు సర్వీసులను పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు సీపీఆర్వో ఉమాశంకర్ తెలిపారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయన్నారు. రైలు పట్టాల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement