ప్రొఫెసర్లను(ఆచార్యులను) నరికి చంపుతామంటూ గుంటూరు మెడికల్ కాలేజీకి వచ్చిన ఓ లేఖ కలకలం రేపుతోంది. మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ల ఆగడాలు ఎక్కువయ్యాయని, వారిని తాము క్షమించబోమని తగిన విధంగా శిక్షిస్తామంటూ ఆ లేఖ పేర్కొంది. గుంటూరు మెడికల్ కాలేజీలో మెడికోల నుంచి ప్రొఫెసర్లు అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆ లేఖ ఆరోపించింది. అలాంటి వసూళ్లకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిని నరికి చంపుతామంటూ ఆ లేఖ తీవ్రంగా హెచ్చరికలు చేసింది. మెడికల్ కాలేజీ పేరేంట్స్ అసోసియేషన్ పేరిట ఈ లేఖ వచ్చింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.
'ఆ ప్రొఫెసర్లను నరికి చంపుతాం'
Published Fri, Dec 30 2016 1:49 PM
Advertisement
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement