కాల్మనీ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు అంబేద్కర్ను కూడా అధికారపక్షం వాడుకుంటోందని, దీనివల్ల ఆయన ఆత్మ కూడా క్షోభిస్తుందని అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, ''అంబేద్కర్ గారి ఆత్మ కూడా క్షోభిస్తుంది. ఆయనను కూడా రాజకీయాల కోసం ఉపయోగించుకున్నారు
Dec 17 2015 10:46 AM | Updated on Mar 22 2024 11:13 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement