వైఎస్‌ జగన్‌ యాత్రపై ఎల్లో మీడియా దుష్ప్రచారం | tdp promedia spreads nagative publicity on ys jagan mohan reddys tour | Sakshi
Sakshi News home page

Apr 23 2017 1:35 PM | Updated on Mar 21 2024 7:52 PM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పరామర్శ యాత్రపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. చిత్తూరు జిల్లా ఏర్పేడు ప్రమాద ఘటనలో మరణించినవారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్‌ జగన్‌ను స్థానికులు అడ్డుకున్నారంటూ పచ్చవార్తలు వండాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement