దళితులకి న్యాయం జరగాలని కోరడం తప్పా? | Sakshi
Sakshi News home page

దళితులకి న్యాయం జరగాలని కోరడం తప్పా?

Published Sat, Apr 15 2017 3:16 PM

టీడీపీ ఎంపీ శివప్రసాద్‌.. ముఖ‍్యమంత్రి చంద్రబాబు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను భూకబ్జాదారుడిగా పేర్కొనడం దారుణమని, వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లో అవాస్తవాలు మాట్లాడారని శివప్రసాద్‌ అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement