రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు | tdp cadre over action in emmiganuru | Sakshi
Sakshi News home page

Dec 30 2016 6:32 PM | Updated on Mar 22 2024 11:06 AM

అధికార పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తాజాగా శుక్రవారం కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో తెలుగు తమ్ము‍ళ్లు రెచ్చిపోయారు. స్థానిక దుకాణాల విషయంలో వాగ్వాదం తలెత్తడంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement